తాజా వార్తలు
అత్యంత ప్రజాదరణ
తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమె పేరును ఆమోదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం...
భారత తదుపరి సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ..
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే సిపారసు చేశారు. ఈ...
బిగ్ బ్రేకింగ్: తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 17న...
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఈనెల 23 నోటిఫికేషన్ జారీ...
ఆస్కార్ 2021 బరిలో నిలిచిన సినిమాలు ఇవే!
2021 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులకు నామినేషన్లను ఆస్కార్ అకాడమీ సోమవారం ప్రకటించింది. 93వ అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె...
జనసేన ఓట్ షేర్ 4.67% ; భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ 2.41%
ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎలెక్షన్స్ ఫలితాలలో వై సీ పీ క్లీన్ స్వీప్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
2019 అసెంబ్లీ ఎలక్షన్స్...
రెండవ అతి పెద్ద పార్టీ గా “జనసేన”
ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎలెక్షన్స్ ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. వై సీ పీ క్లీన్ స్వీప్ చేసింది.
75 మున్సిపల్ స్థానాలలో...
ఇటీవలి వ్యాఖ్యలు